ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సహజ వనరులు భూగర్భజలాల అడవులు


సహజ వనరులు


నీరు నేల అడవులు వృక్ష జంతువుల జలాలు మొదలైన సహజ వనరులు గురించి వాటిని సంరక్షించే విధానాల గురించి మనం క్రింద తరగతిలో తెలుసుకున్నాం మానవ కార్యకలాపాల వల్ల సహజ వనరుల కలుషితం అవడం గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ భూమిపై సహజవనరులు ఎంతో పుష్కలంగా ఉన్నాయి కానీ వీటిని మనం సరైన రీతిలో వినియోగించటం లేదు సహజవనరులను ప్రభావితం చేసే మానవ విధానాలు వనరులను సుస్థిరపరచుకుంటు సంరక్షించే ప్రయత్నాల గురించి మనం తెలుసుకుందాం.

రెండు గ్రామాల్లో భూగర్భజలాల పరిస్థితి


గ్రామం 1 లో భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నాయి గ్రామంలో నీటి కొరత తీవ్రంగా ఉన్నది ఈ రెండు గ్రామాల్లోనూ భూగర్భ జలాల పరిస్థితి సర్వే చేశారు బావుల ద్వారా నీటి పారుదల నీటి వసతి దాని అందుబాటు పై పూర్తి అవగాహన కు బావుల గణాంకాలు సేకరించారు సొంత బావులు ఉన్న 25 కుటుంబాల యొక్క సామాజిక ఆర్థిక అంశాలను సంబంధించిన సమాచారాన్ని మరొక ప్రశ్నావళి ద్వారా వివరంగా సేకరించారు గత ఐదు సంవత్సరాల నుండి భూగర్భ జలాలు అందుబాటులో వచ్చిన మార్పులను తెలుసుకుందాం.

గ్రామం 2 లో బావులకు ప్రత్యామ్నాయాలు లేవు గ్రామం మొదట్లో ఉండే ఒక చెరువు ఇంకుడు చెరువు గా మార్చడం వలన నీటి సదుపాయం బాగానే ఉంది వృత్తిలో పంట విధానాలు భౌగోళిక స్థితిగతులు మౌలిక సదుపాయాలు సామాజిక సేవలు వంటి అంశాల దృష్ట్యా గ్రామం ఒకటి గ్రామం రెండు ఒకే విధంగా ఉన్న రెండు గ్రామం లో ఎక్కువ. ఈ రెండు గ్రామాల్లో వ్యవసాయం ముఖ్యమైన జీవనాధారం బావులే నీటిపారుదలకు మూలం కుటుంబ ఆదాయం భూగర్భ జలం మొక్క స్థాయి పైన ఆధారపడి ఉంటుంది కుటుంబ ఆదాయాన్ని ప్రభావితం చేసే పని క్రమం ఈ గ్రామాల్లో వేరుగా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా వర్షపాతం సరిపడా లేకుండా ఈ గ్రామ ప్రజలు వారి పండించడానికి చూపారు గ్రామం 1లో మొత్తం వైశాల్యం ఎకరాల్లో 3791 నీటిపారుదల కలిగిన భూ వైశాల్యం ఒక్క శాతం 25 బావులు సంఖ్య 155 శాంపిల్ పరిమాణం 25 గ్రామం 2 లో మొత్తం వైశాల్యం ఎకరాల్లో 2970 నీటిపారుదల కలిగిన భూ వైశాల్యం యొక్క శాతం 15 బావులు సంఖ్య 175 శాంపిల్ పరిమాణం 25 ఖరీఫ్ ను రబీ పంటను సూచిస్తుంది.

సముదాయ ఆధారిత విధానాలు

300 నుండి 2000 గనుపు మీటర్లు నీటిని నిల్వచేసే 14 నిర్మాణాలు కట్టడం జరిగింది చిన్న ఇంకుడు గుంతలు మరియు 38 ఇతరులు పూర్తిచేశారు డిచ్ లేదా అడ్డుకట్టలు నిర్మించడం ద్వారా 28 ఎండిన బావిలో నీరు చేరేలా చేయడం జరిగింది అంతే కాకుండా వర్షపు నీరు రక్షించుకోగలరు ఒక్కొక్క నీటి విలువ నిర్మాణానికి నీటి వినియోగదారుల సంఘం ఏర్పడింది ఈ నిర్మాణాల్లో నిల్వ చేయబడిన నీరు భూగర్భ నీరు మాత్రమే ఉపయోగించబడింది.

రైతు ఆధారిత విధానాలు

రైతు ఆధారిత కార్యక్రమాలు నిర్ణయించుకుని ప్రతి ఒక్కరు తమ పొలాలలో వ్యక్తిగతంగా నేల నీటి సంరక్షణ కార్యక్రమాలను అమలు చేశారు వెడల్పు తక్కువ ఎత్తు పెరిగే పెంచటం కాంటూర్ సేద్యం చేయడం మొదలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నేల నీరు పోషకాలను దుర్వినియోగం కాకుండా కాపాడుతున్నారు కలుపు నివారణ పద్ధతులు పాటించడం తో పాటు 38 హెక్టార్లు పొలాల చుట్టు దీర్ఘచతురస్రాకారంలో కట్టడం అడ్డంగా కాంటూరు కందకాలు ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీటిని సంరక్షిస్తున్నారు గట్లు బలంగా ఉండేందుకు నెలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు గట్టుమీద గిరి సీడియ పెంచుతన్నారు రైతులు ఉమ్మడిగా నీటిని వినియోగించుకోవటం సూక్ష్మసేద్యం పద్ధతులను పాటిస్తున్నారు వెడల్పు చాలు తీయడం సూక్ష్మసేద్యం పద్ధతులు పాటించడం వలన హెక్టారుకు 250 కిలోల జొన్నలు 50 కిలోల పైగా మొక్కజొన్న లో అధిక దిగుబడి సాధించారు.

బిందు సేద్యం అమలు చేయడం వల్ల 70 శాతం నీటిని పొదుపు చేయగలిగారు ఇంత మంచి విధానం అయినప్పటికీ దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కేవలం రెండు శాతం వ్యవసాయ భూముల్లో మాత్రమే ఈ విధానం అమలు జరుగుతుంది.

బీడు భూముల అభివృద్ధి మొక్కల పెంపకం


రోడ్ల వెంబడి పొలాలు కాలువల గట్ల వెంబడి ఉపయోగకరమైన జాతుల మొక్కలను పెంచడం ద్వారా బీడు భూముల అభివృద్ధి చేయవచ్చు 0.3 మీటర్లు ఎత్తు కట్టలను కట్టి 10 మీటర్ల దూరానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు సీతాఫలం మొక్కలతో పాటు అనేక ఉపయోగకరమైన జాతుల మొక్కలను రైతులు పెంచడం మొదలు పెట్టారు. రెడ్డి వేల ఐదు వందల పండ్లు చెట్లు టేకు చెట్లను నాటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉన్న మొత్తం నీరు 3814 వేల మిలియన్ క్యూబిక్ అడుగులు
ఉపయోగించబడిన మొత్తం నీరు : 2300 టీఎంసీలు దీనిలో
నీటిపారుదలకు- 2268 టి.ఎం.సి
గృహ అవసరాలకు-21 టి.ఎం.సి
పరిశ్రమలకు-10 టి.ఎం.సి
శక్తి ఉత్పాదకతకు-1 టీఎంసీ
2025 సంవత్సరానికి అవసరమయ్యే నీరు మూడు వేల 989 టి.ఎం.సి దీనిలో నీటిపారుదలకు 3814 టిఎంసి గృహావసరాలకు 122 పరిశ్రమలకు 51 టీఎంసీ శక్తి ఉత్పాదకతకు 2 టి.ఎం.సి లు అవసరం.

ఆంధ్రప్రదేశ్ లో నీటి పారుదల కోసం అందుబాటులో ఉన్న నీటి వనరులు


ఎంత శాతం భూ వైశాల్యం ఇతర నీటి వలన నీటి పారుదల సదుపాయం పొందింది భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎక్కువ శాతం నీరు వ్యవసాయ రంగంలో వినియోగించబడుతుంది గోదావరి కృష్ణ వంటి పెద్ద నదులు ఉన్నప్పటికీ భూగర్భ జలాల నీటి పారుదల కు మూలాధారం. మన రాష్ట్రానికి ఈ నదులు ఎంతవరకు లాభదాయకంగా ఉండాలో అంత మేరకు ఉపయోగపడడం లేదు దీనికి గల కారణం భూగర్భ జలం పెంచుకోవాల్సిన అవసరం భూగర్భ జల వనరులు వేగంగా జరిగిపోతున్నాయి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి గోదావరి నదీ జలాల్లో మన రాష్ట్రంలోని ప్రాజెక్టులను నింపటానికి సరిపోవడం లేదు పైన ఉన్న రాష్ట్రాలు పరిమితులకు మించి నీటిని వినియోగించడమే దీనికి ప్రధాన కారణం ఈ విషయాలు దేశాలు రాష్ట్రాలు అందరికీ న్యాయం కలిగేలా చూడాలి అంటే ఏం చేయాలి సరిపడా నీటిపారుదల సౌకర్యం కల్పించాలి అంటే రాష్ట్రాలు దేశాల ఏ విధంగా పని చేయాలి మీరు అనేది ఒక అయినప్పటికీ అదుపు లేకుండా దీన్ని వినియోగిస్తూ పోతే ఏం జరుగుతుందో కూడా మనకు తెలిసి ఉండాలి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం ఎక్కడైతే ఒక వ్యక్తికి సంబంధించి వార్షిక నీటి సరఫరా 1700 చదరపు మీటర్ల కన్నా తక్కువగా ఉందో ఆ ప్రాంతంలో నీటి వనరులు బాగా తగ్గిపోతాయి అర్థం ఐక్యరాజ్యసమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ అంచనా ప్రకారం 2020 నాటికి వివిధ దేశాల్లో నివసిస్తున్న 1.8 మిలియన్ల ప్రజలు సతమతమవుతున్నారు.

మన చుట్టూ ఉండే సహజ వనరులు

గాలి నీరు నేల ఖనిజాలు ఇంధనాలు మొక్కలు జంతువులు భూమిపై ఉండే సహజ వనరులు వర్తమానంలో మరియు భవిష్యత్తులో లాభం పొందాలంటే రక్షింపబడాలి మనంజీవించడానికి అవసరమయ్యే ఆహారం నీరు గాలి నివాసం అన్ని సహజ వనరుల నుండి లభిస్తాయి కొన్ని సహజ వనరులు ఉపయోగించిన తర్వాత తిరిగి ఉత్పత్తి చేయబడతాయి వీటిని పునరుద్ధపదగిన వనరులు అంటారు. లాజ ఇంధనాలు వంటి వనరులను పునరుద్ధరింప లేము ఒకసారి వీటిని పూర్తిగా వాడు కున్నట్లయితే అవి ఎప్పటికీ తరిగిపోని నట్లే అతి తక్కువ కాలం ఇవి వినియోగించబడతాయి కానీ ఇవి తయారవ్వాలంటే చాలా కాలం పడుతుంది వీటిని పునరుద్ధరింప లేని వనరులు అంటారు. ప్రజలు చాలా వరకు ఈ సాంగ్ వనరులు నాశనం చేస్తుంటారు జంతువులను వేటాడుతారు అడవులను నరికివేస్తున్నారు దీనివలన నేల గాలి మరియు నీటి ద్వారా కోతకు గురవుతుంది అవుతుంది .లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులు వలన నేల సారం తగ్గిపోతుంది ఇంధన వనరులు తరిగిపోతున్నాయి నీరు గాలి కలుషితం అవుతున్నాయి ఈ సహజ వనరులు విచక్షణతో తగినంత ఉపయోగిస్తే చాలా కాలం వరకు ఇది అందుబాటులో ఉంటాయి సంరక్షణ ద్వారా ప్రజలు తగ్గించి సరైన రీతిలో వినియోగించాలి.

ఆకు రాల్చే అడవులు


ఆకులు రాలే అడవులలో నివసించే జీవుల మధ్య గల సంబంధాలను ఆహారపు వలలో ని జంతువులు ప్రత్యేక స్థానాలను ఆక్రమించుకొని ఉండటం మనం చూడవచ్చును ప్రతి జంతువు ఆహార జాలకం లో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఆ జంతువు యొక్క ఆహార జలకపు ఆవాసం లేదా నిచ్ అని వర్ణిస్తారు. ఉదాహరణకు ఆకుల నుండి రసాలను పీల్చే ఏపీ డ్యూ అనే కీటకాలకు ఒక స్థానం ఉంటే ఆకుల ను చిన్న చిన్న ముక్కలుగా చేసే లేదా కొరికే గొంగళి పురుగులు మరొక స్థానం ఉంటుంది. మొక్కల నుండి ఆహారాన్ని గ్రహించే జింక వంటి జంతువు ఒక నిచ్ ను కలిగి ఉన్నాయి. ఈ జంతువులన్నీ ఆకులనే తింటాయి కానీ ఇవి పరిమాణంలోనూ మరియు ఆహారాన్ని గ్రహించే విధానంలోనూ వ్యత్యాసాన్ని చూపుతాయి. కావున నిచ్ అనే పదం ఆహార జాలకం లో జంతువు యొక్క ఆక్రమించిన సరైన స్థానాన్ని మరియు ఆహారాన్ని కాకుండా దాని జీవన విధానాన్ని తెలుపుతుంది. ఆవాసం అనేది జంతువు యొక్క నివాసస్థలం అయినట్లే నిచ్ దాని జీవనశైలిని అంటే ఆ జీవి చేసే పనిని సంచరించే ప్రదేశాలను ఆహారం పొందే విధానాన్ని మొదలైన వాటన్నింటినీ స్పష్టంగా వర్ణిస్తుంది.

జీవావరణ పిరమిడ్లు: ఆహారపు గొలుసులు జీవుల మధ్య ఆహార సంబంధాలను వివరించినట్లు గానే జీవావరణ శాస్త్ర పిరమిడ్లు ఒక జీవి నుండి మరో జీవికి జరిగే శక్తి ప్రసన్న తెలుపుతాయి. ఈజిప్ట్ లోని పిరమిడ్ లు గురించి మీరు వినే ఉంటారు ఆహారపు గొలుసు లోని జీవుల మధ్య సంబంధాలను చూడటానికి లేదా వర్ణించడానికి ఆవరణ శాస్త్రవేత్తలు పిరమిడ్ అనే భావన ఉపయోగిస్తారు. వివిధ పోషక స్థాయిలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మక ఇంకా చూపి చిత్రాన్ని జీవావరణ పిరమిడ్ అంటారు. బ్రిటిష్ ఆవరణ శాస్త్రవేత్త చార్లెస్ ఎలటన్ 1927లో ఆవరణ శాస్త్ర పిరమిడ్ రేఖా చిత్రాలను ప్రధమంగా ప్రవేశపెట్టాడు. పిరమిడ్ పీఠభాగం లో ఉత్పత్తి దారులు వాటిపై క్రమంగా ఇతర పోషక స్థాయిలు ఒకదానిపై ఒకటి చొప్పున పిరమిడ్ శిఖరం వరకు అమరి ఉంటాయి. ఆవరణశాస్త్రం పిరమిడ్ లో మూడు రకాలు ఉంటాయి.1) సంఖ్యా పిరమిడ్ లు 2) జీవ ద్రవ్యరాశి పిరమిడ్ లు 3) శక్తి పిరమిడ్ లు

సంఖ్యా పిరమిడ్ లు

జీవుల మధ్య ఆహార సంబంధాల పైన అధ్యయనం చేయడమే కాకుండా జీవ శాస్త్రవేత్తలు పోషక స్థాయిలోని జీవుల సంఖ్య ను పోల్చడం పై ఆసక్తి కనబరిచారు ఒక ఆహారపు వలన ఉదాహరణగా తీసుకొని ప్రతి స్థాయిలోనూ ఉన్న జీవుల సంఖ్యను పోల్చుతూ అంచనా వేద్దాం. జీవుల సంఖ్య ను పోల్చడం లో చాలా ఎక్కువ ఎక్కువ ,తక్కువ ,అతి తక్కువ ,అనే పదాలను ఉపయోగించవలసి ఉంటుంది. జీవులు సంఖ్యల మధ్య ఏదైనా సంబంధం ఉన్నదా వివిధ పోషక స్థాయిలో గల జీవుల పరిమాణాలను పోల్చవచ్చు. ఆహారపు గొలుసు లోని జీవులు సంఖ్యను పిరమిడ్ రేఖాపటం ద్వారా చెప్పవచ్చును పిరమిడ్ లోని ప్రతి భాగం ఆహారపు గొలుసు లోని ప్రతి పోషక స్థాయి గల జీవుల సంఖ్యను సూచిస్తుంది. ప్రధమ వినియోగదారుల స్థాయి నుండి అతిపెద్ద మాంసాహారులు వరకు ఆహారపు గొలుసు లోని ప్రతి స్థాయిలో సాధారణంగా పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కానీ జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. అడవిలో ఎపిసోడ్స్ చిన్నవిగా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి ఏపీ టెట్ ను ఆహారంగా గ్రహించే అక్షింతల పురుగులు పరిమాణం పెద్దదిగాను సంఖ్య తక్కువగానే ఉంటుంది.

జీవ ద్రవ్యరాశి పిరమిడ్ లు


కిరణజన్య సంయోగ క్రియలో సూర్యరశ్మి సహాయంతో కార్బన్డయాక్సైడ్ స్థాపన ద్వారా ఏర్పడిన జీవసంబంధ కర్బన పదార్థం జీవ ద్రవ్యరాశి చెట్లు గులమలు పంటలు గడ్డి శైవలాలు నీటి మొక్కలు వ్యవసాయం మరియు అటవీ సంబంధ అవక్షేపాలు మొక్కల జంతువుల విశ్జిత్ ఆల్ అన్ని జీవద్రవ్య రాసులు శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్ధానికి ద్రవ్యరాశి అంటారు. జీవ ద్రవ్యరాశిని శక్తి ఉత్పత్తి కోసం వినియోగిస్తే అది జీవశక్తి అవుతుంది. ప్రతి పోషక స్థాయిలోనే జీవ ద్రవ్యరాశి పరిమాణాన్ని వివిధ స్థాయిలలో ఉన్న రాశుల మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. బౌమ్మయ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల నుండి మాంసాహారులు వరకు జీవ ద్రవ్యరాశి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. జలవరణం వ్యవస్థ లో ఉత్పత్తిదారుల జీవ ద్రవ్యరాశి ఇతర పోషక స్థాయిలో ఉన్న జీవుల జీవ కంటే చాలా తక్కువగా ఉంటుంది. పిరమిడ్లు ఎప్పుడు షీర్షా అబి ముఖంగానే ఉంటాయి. ఉదాహరణకు జలవరణం వ్యవస్థ లో ఉత్పత్తిదారులు అయినా నీటిలో తేలే మొక్కల జీవ ద్రవ్యరాశి క్రిస్టియన్ లు మరియు శాకాహార చేపల జీవ ద్రవ్యరాశి కన్నా చాలా తక్కువ చిన్న చేపలను తినే పెద్ద మాంసాహార చేపల జీవరాశి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ విధమైన పిరమిడ్ నిర్మాణం తలకిందులుగా ఉంటుంది ఆహారపు గొలుసు లోనే ఒక పోషక స్థాయి నుండి తర్వాత పోషక స్థాయికి 10 నుండి 20 శాతం వరకూ జీవ ద్రవ్యరాశి బదిలీ అవుతుంది. సంఖ్యా పిరమిడ్ ను తిరగ తిప్పి నట్లయితే జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ఏర్పడుతుంది పోషక స్థాయిల మధ్య గల ఆహార సంబంధాలను అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఏపీడులు జనాభా గడ్డపై ఆధారపడి ఉత్పత్తి చేసిన జీవ ద్రవ్యరాశి సూచిస్తుంది.

శక్తి పిరమిడ్ 


జీవుల్లో పెరుగుదలకు మరియు శరీర భాగాలు నిర్మాణానికి క్షీణించిన భాగాల పునర్నిర్మాణానికి అవసరమయ్యే పదార్థాల మరియు శక్తి కి ఆహారం ముఖ్యమైన వనరుగా ఉంటుంది. స్వభావరీత్యా ఆహారం ఒక రసాయన శక్తి ఇది నిల్వ చేయబడిన స్థితి శక్తి రూపంలో ఉంటుంది. నిరంతరం పదార్థాలను గ్రహించడానికి సేంద్రీయ పదార్ధాల ఉత్పత్తి కి మరియు సేంద్రీయ పదార్ధాల నుండి నిరింద్రియ పదార్థాల మార్పిడికి విడుదలకు జీవుల్లో వివిధ యంత్రాంగాలు ఉన్నాయి. మొక్కలు ఖనిజాలను నేలనుండి గ్రహిస్తాయి. ఇవి నీటితోపాటు వేళ్లతో మొక్కలలో కి పోషించే బడతాయి. జీవులు మనుగడకు కిరణజన్యసంయోగక్రియ అతి ముఖ్యమైన ప్రక్రియ సూర్యకాంతి కార్బన్డయాక్సైడ్ మరియు నీరు అంశాలు అయినప్పటికీ ఇవి జీవులకు ఎంతో అవసరం ఉత్పత్తిదారులు అయినా ఆకుపచ్చని మొక్కలు ఈ పదార్థాలను శక్తి రూపంలో మార్చి జీవ ప్రపంచానికి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతాయి. ఉత్పత్తిదారుల నుండి వివిధ వినియోగదారులకు ఆహారం మరియు శక్తి బదిలీని అర్థం చేసుకోవటానికి ఆహారపు గొలుసులు ఆహారపు జలకాలు తోడ్పడుతాయి. మొక్కలు లేదా జంతువులు లేదా రెండింటి నుండి ఆహారాన్ని గ్రహించటం వలన జంతువులు అవసరమైన ఖనిజాలను పొందుతాయి ఈ కనిజాలు నిరంతరం భూమి నుండి తొలగించబడుతూ గ్రహించబడుతూ మొక్కల లో భాగంగా ఉంటాయి. తరువాత ఈ మొక్కలను ఆహారంగా గ్రహించ జంతువుల శరీరంలో భాగం అవుతాయి. మనం తినే ఆహారంలోని వివిధ పదార్థాలను ఎంపిక చేసుకుందాం అవి లభించే వనర్ల ను గుర్తించండి. ఉదాహరణకు పెరుగులో లభించే విధానాన్ని చూద్దాం. పెరుగును పాల నుండి తయారు చేస్తారు పాలు ఆవు నుండి లభిస్తాయి. ఆవు గడ్డి ఆహారంగా తీసుకుంటుంది గడ్డి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేస్తాయి. ఆహారం ఏ రకమైన ఏదైనా దానికి మూలం ఆకుపచ్చని మొక్కలు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్