ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డైలీ సైన్స్ అంటే ఏంటి ?

డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?) మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్.  కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది.  మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home) ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ  లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా  మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ.  పాలును, పెరుగుగా మారే విధానం  (Process of turning milk into

జంతువుల జీవన విధానం


జంతువుల జీవన విధానం

జీవవైవిద్యంలో మనుషులందరూ కుటుంబాలతో కలిసి నివసిస్తారు .అందుకే మనుషులను సంఘజీవులు అంటారు. మనందరికీ ఒకరితో ఒకరం సహకరించుకోవాలి ఒకరిపై ఒకరు ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉండాలి. జీవించడానికి అవసరమైన ఆహారాన్ని, దుస్తులను, రవాణా సౌకర్యాలు మొదలగు వాటిని సమకూర్చుకుంటారు మరి జంతువులు ఎలా జీవిస్తాయి ఏం చేస్తాయి వాటి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 

ఏనుగుల జీవన విధానం


అడవుల్లో నివసించే ఏనుగులు గుంపులు లో ఉంటాయి ఒక గుంపులో 10 నుండి 12 వరకు ఏనుగులు ఉంటాయి. వాటి పిల్లలు కూడా ఉంటాయి. వీటిలో ఎక్కువగా చిన్నవిగా ఉంటాయి. 15 ఏళ్ల వయసు రాగానే సాధారణంగా పెద్ద ఏనుగులుగా కనిపిస్తాయి. ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇది ఉదయాన్నే పెద్దగా అరుస్తుంది, ఆహారం కోసం బయల్దేరుతుంది. ఏనుగుల గుంపు అంత ఒక ప్రాంతానికి చేరుకుని కావాల్సినంత ఆకులు నీటిని ఆనందంగా తీసుకుంటాయి.

పెద్ద పులుల జీవన విధానం 


పెద్ద పులులు బాగా వేటాడే గలవు. పులి పిల్లలకు పుట్టినపుడు వేటడడం ఎలాగో తెలియదు. పులులు గుంపు వేటాడే విధానాన్ని పరిశీలించీ వేటాటడం నేర్చుకుంటాయి. పులుల గుంపుతో వాటి పిల్లలు ఆటడుకుంటు అన్ని విషయాలు నేర్చుకుంటాం వుంటాయి.

భూమిపై అసలు మనిషి అనేవాడు లేని కాలం లో ఏడాదికి ఒక జీవజాతి మాత్రమే నశిస్తుంది ఇది ప్రకృతి సహజం కానీ నేడు మాత్రం ప్రతి 20 నిమిషాలకు జంతువులూ కనుమరుగు అవుతున్నది. పులి మన జాతీయ జంతువు బంగ్లాదేశ్ లో  ఎక్కువగా కనిపించే రాయల్ బెంగాల్ టైగర్ ఒకప్పుడు పులులు వేల సంఖ్యలో ఉండేవి ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది.  బట్టమేక పక్షులు కలివికోడి పుంగనూరు ఆవులు పక్షుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం వీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే అవి అంతరించడం ఖాయం

రాబందు జీవన విధానం 

రాబందు రెండు అడుగుల వరకు ఎత్తు కలిగి ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షిజాతి కనిపించడం లేదు. ఆంగ్లం లో రాబందు ని వల్చర్ అంటారు. 

ఒంగోలు గిత్త జీవన విధానం 


మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచంలోనే మేలుజాతి గా గుర్తింపు పొందాయి. పొట్టి కొమ్ములు అందమైన ముగ్గురం గంగడోలు కలిగి రెండు మీటర్ల వరకు ఎత్తు ఉంటాయి. పొడగరి ఒకసారి అయినా ఈ జాతి గిత్తలు మన వ్యవసాయం  కి వెన్నెముక వంటివి వీటితో రైతన్నలు సేద్యం చేస్తున్నారు మన ప్రాంతానికి వలస వచ్చిన యూరోపియన్ దేశాలకు తరలించారు ఈ ప్రపంచంలో అనేక దేశాలలో ఈ జాతి గిత్తలు మేలు సంపదగా వర్ధిల్లుతున్నాయి ముఖ్యంగా బ్రెజిల్ దేశస్తులు వీటిని అభివృద్ధి పరిచి ఉపయోగించుకుంటున్నారు మన ఒంగోలు జాతి ఆవు 40 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. మన దేశంలో ఒంగోలు జాతి గిత్తలు తెచ్చుకోవాలంటే సుమారు 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో వీటి సంఖ్య తగ్గిపోతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం.

రకరకాల జంతువులు


మన చుట్టూ అనేక రకాల జంతువులు ఉన్నాయి. కొన్ని జంతువులు అడవిలో ఉంటే కొన్ని జంతువులు ఇళ్ళల్లో మనతో పాటు జీవిస్తున్నాయి.

జంతువులు మన కంటే పెద్దవిగా మరికొన్ని చిన్నగా ఉంటాయి. కళ్ళు చెవులు ముక్కు తోక కాళ్లు వంటి అవయవాల నిర్మాణం లో అనేక తేడాలు కనిపిస్తాయి. కొన్ని జంతువులలో వాటి శరీర అవయవాలు నిర్మాణాన్ని బట్టి చెప్పగలుగుతాం.

శరీర అవయవాల నిర్మాణం బట్టి జంతువులను మనం గుర్తించగలం. వాటి చెవులు, ముక్కు, తోక, తొండం, దంతాలు, పొడవు, పొట్టి, కాళ్ళు, కొమ్ములు ఇలా చాల రకలుగా మనం జంతువులను గుర్తిస్తాం. 

కొన్ని జంతువులు చెవులు బయటకు కనిపిస్తాయి. మరి కొన్ని జంతువులు చెవులు బయటకు కనిపించవు.  మనకు చెవులు ఉన్నట్లే అని జంతువులకు కూడా చెవులు ఉంటాయి. కానీ కొన్ని జంతువులకు చెవులున్నా బయటకు కనిపించవు. చెవులు వినడానికి సహాయపడతాయి అని మీకు తెలుసు కదా. పక్షులు కు చెవులు బయటకు కనిపించవు. పక్షి తలకు ఇరువైపులా రెండు రంధ్రాలు ఉంటాయి. సాధారణంగా ఈ రంధ్రాలు వెంట్రుకలు కప్పబడి ఉంటాయి ఇది వినడానికి సహాయపడతాయి. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే బల్లి తలపై రెండు చిన్న రంధ్రాలు కనిపిస్తాయి బల్లికి ఉన్నట్లుగానే ముసలి కూడా తలపై పని చేసే చిన్న రంధ్రాలు ఉంటాయి. కాని వాటిని మనం సులభంగా గుర్తించలేం ముక్కు చెవులు ఉండవు. చెవులు చేసే పనిని చర్మం చేస్తుంది. పాము చర్మం ద్వారానే దేగ్గలో జరిగిన కదలికలను ధ్వనులు గా  గుర్తిస్తుంది.

చర్మం, శరీరంలోని అవయవాలకు నీటి నుండి రక్షణ కల్పిస్తుంది. శరీరం పైన ఉండే రంగు వాటి అమరికను బట్టి జంతువులను సులభంగా గుర్తించగలుగుతారు. 

జంతువులు చెవులు చర్మం ఆధారంగా వర్గీకరించడం



అన్ని జంతువుల చెవిలో చర్మం ఒకేలా ఉండవు కొన్ని జంతువుల చెవి పై వెంట్రుకలు ఉంటాయి 
ఏ జంతువులకు చెవులు బయటకు కనిపిస్తాయి .వాటి చర్మం పై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు పిల్లలు కంటాయి .ఏ జంతువులకు చెవులు బయటకు కనిపించకుండా వాటి చర్మం పై వెంట్రుకలు అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి ఎలా జంతువుల చర్మం పై నిర్మాణం ఆధారంగా అవి పిల్లల్ని కంటాయి లేదా గుడ్లు పెడతాయి చెప్పగలం గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని కనే జంతువులను అని అంటారు.


జంతువు జీవన విధానంతో ఉపయోగాలు


జంతువుల యొక్క చర్మం పై వెంట్రుకలు జంతువులు చలి నుండి కాపాడతాయి. జంతువుల చర్మం పై వెంట్రుకలు మనం కూడా ఉపయోగించుకుంటాం. జంతువుల చర్మం కూడా మనకు ఉపయోగపడుతుంది .జంతువుల చర్మంతో వాయిద్యాలు తయారీకి ఉపయోగిస్తారు. జంతువుల మనకు ఆహార పదార్థాలను కూడా ఇస్తాయి. జంతువులు వ్యవసాయ పనులకు సరుకులు రవాణా చేయడానికి కూడా ఉపయోగపడతాయి. 

ఒక చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్లు బరువు అయిన పదార్థాన్ని మోయ గలుగుతుంది చీమ తోపాటు కీటకాలు అన్నింటికీ ఆరు కాళ్ళు ఉంటాయి వాటి తల ముందు భాగంలో 2 వీలర్స్ ఉంటాయి ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఇతర సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి.

రాక్షసబల్లి చాలా సంవత్సరాల క్రితం భూమిపై నివసించేవి  ఇప్పుడు లేవు కేవలం దీన్ని సినిమాల్లో ఫోటోలు మరియు పుస్తకాలలో నమోనా మాత్రమే చూస్తున్నాం.

పక్షులు అంతరించిపోవడానికి కారణాలు 


డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త పక్షుల పై అనేక పరిశోధనలు చేసి అనేక రచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పక్షుల గురించి. ఈయన చేసిన పరిశోధనలకు గానూ అనేక అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి పక్షులను కాపాడుకోవటం మనందరి బాధ్యత చెట్లు ను నరకడం, పంట పొలాలపై పురుగు మందులు చల్లడం వల్ల చాలా రకాల పక్షులు అంతరించి పోతున్నాయి. ఇటీవల కాలంలో చేసిన పరిశోధనల వలన సెల్ ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల అంతరించిపోయే దశకు చేరుకున్నాయని తెలిసింది పక్షులు అంతరించి పోతే కలిగే నష్టాలు చాలా తీవ్ర పరిణామాలను కలిగిస్తాయి
  

పక్షుల గూడును నిర్మించడం 


చిన్న చిన్నరెమ్మలు  దారాలు గడ్డిపోచలు కొబ్బరి పీచు వంటి వాటిని సేకరించండి వాటి సహాయంతో పక్షులు తన గూడును నిర్మించుకుంటాయి. ఈ గూడు నిర్మించడం పక్షులకు చాల కష్టమయిన పని.ఎంతో నైపుణ్యంతో చాలా సమయం తీసుకొని గూడును నిర్మిస్తారు. 

రకరకాల పక్షులు రకరకాల గూళ్లు కట్టుకుంటాయి. పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి అలా కట్టిన వాటిలో తనకు ఇష్టమైన గూటిలో గుడ్లు పెట్టి పొదుగుతుంది. పక్షులు గుడ్లు పెట్టే సమయంలో ఏర్పాటు చేసుకుంటే పిల్లలకు ఆ పక్షులు వదిలేస్తాయి.  


వన్యప్రాణి రక్షణ చట్టం 1971 లోని షెడ్యూల్ ఒకటి ప్రకారం పులి ఏనుగు నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడటం విక్రయించటం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రోడ్డు భద్రత విద్య

రోడ్డు భద్రత విద్య ( Road safety education)   రవాణా రంగం ( Transport sector) చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేకమైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న జనాభా పారిశ్రామీకరణ, నగరీకరణ, ప్రపంచీకరణ వల్ల వాహనాలు రద్దీ కూడా పెరిగింది. అందువల్ల రవాణా సులభం అయ్యింది. ఒక క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారు అందరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించడమే. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డు ఉపయోగించే ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్డు రవాణా సాధనాలు ( Means of road transport) ఆర్డినరీ బస్సులను పల్లె వెలుగు అని అంటారు. బస్సులో మెషిన్ ద్వారా టికెట్ ను ఇస్తున్నారు దీనిని టికెట్ ఇష్యూ యింగ్ మెషీన్ అంటారు. టి ఐ ఎన్ ఎస్ లో టికెట్ నుంచి పంచ్ చేసే ఇబ్బంది ఉండదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు నడిపే బస్సు సర్వీసులు తెలుగు వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, గరుడ, లగ్జరీ, ఇంద్ర. బస్సు టికెట్ ను ముందుగా రిజర్వు చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వనిత, నవ్య కార్డు గల వారికి ప్రయాణం ధరలో 10 శాతం రాయితీ ఇస్తారు. వికలాంగులకు కూడా రాయితీ ఉంటుంది. టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం అందుకు

ప్లాస్టిక్ వాడకం- పర్యావరణ కాలుష్యం ఏర్పడడం

మన పర్యావరణంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే కాలుష్యం   ప్లాస్టిక్ ఎక్కడ చూసినా అందరి నోట ఇదే మాట. ప్లాస్టిక్ దీని వల్ల మనకి వచ్చే సమస్యలు ఏంటి అనేది తేలుసుకోవలసిన అవసరం చాలా వుంది. ప్లాస్టిక్ మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. మనం అందరం ప్లాస్టిక్ ఉపయోగించి చాలా సుఖపడ్డాం కాని, ఆ సుఖం వెనుక, మన ప్రాణాలు తీసే మహమ్మారి వుంది. ప్రకృతినీ నాశనం చేసే, కాలుష్యం వుంది. ప్లాస్టిక్ బొట్టేళ్ళు మరియు కవర్లు  ప్లాస్టిక్ పుట్టుక ఎప్పుడు జరిగింది  ప్లాస్టిక్ ఆవిర్భావం 1839లో జరిగింది. పర్యావణానికిి ప్లాస్టిక్ పెను ప్రమాదం. ప్లాస్టిక్ పాలిమర్ మరియు మొనోమర్లు యూనిట్ లని కలిగి వుండే పెద్ద అణువులు. ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే పదార్థ అణువులో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలలో తయారయ్యే పదార్థం. ప్లాస్టిక్ తయారీలో వాడే మూల పదార్థం ముడి చమురు. ప్లాస్టిక్  ఉత్పత్తి ఎలా జరుగును  ప్లాస్టిక్ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ వాడకం లేని పర్యావరణం ప్రపంచ శ్రేష్టమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం రోజు 7 మ

రకరకాల చెట్లు మరియు వాటి ప్రయోజనాలు

రకరకాల చెట్లు మరియు వాటి ప్రయోజనాలు వేప చెట్టు అత్యుత్తమ ఔశధ గుణాలున్న చెట్ల లో ఒకటి.ఈ విషయం అనాది కాలం నుండి భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలు పెట్టారు.గరుత్మంతుడు అమృతభాండం తీసుకుని వెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకం లో వేప మీద పడగా అది శక్తివంతంగా మానవులకి మేలు చేసే వృక్షము గా మారింది అనేది పురాణ గాధ.ఇది చాలా ఔషధ గుణాలు కలది.వేప ఆకులను అయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. అంటు వ్యాధులను తొలగిస్తుంది.ఉగాది పచ్చడి లో వేస్తారు. మర్రి చెట్టు పురాతనంగా పూజలు అందుకంటున్న చెట్టు మర్రి.దీనిని భారతదేశం లో త్రిమూర్తుల వృక్షము గా కొలుస్తారు. సంతానాన్ని ,సంపదను మర్రి చెట్టు అందిస్తుందనేది హైందవ విశ్వాసం.మన పురాణాల్లో ప్రస్తావించిన కల్ప వృక్షం మర్రి చెట్టు.చిరకాలం జీవించే మర్రి చెట్టు మానవ జీవితానికి మేలు చేస్తుంది. ఈ చెట్టు వేర్లు బయటకి కనిపిస్తూ వుంటాయి.ఈ చెట్టు దృఢంగా పెద్ద పెద్ద ఉడల తో వుంటుంది.ఈ ఊడల సహాయం తో చెట్టు విస్తరిస్తుంది. ఇది పెద్ద పెద్ద కొమ్మలు ఆకులతో విస్తరించి వుండడం వల్ల చాలా మేర అవరించి చల్లని నిడని ఇస్తుంది.మర్రి అకుని పూజల్లో పెట్టి కొలుస్త