ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డైలీ సైన్స్ అంటే ఏంటి ?

డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?) మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్.  కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది.  మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home) ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ  లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా  మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ.  పాలును, పెరుగుగా మారే విధానం  (Process of turning milk into

పోషక ఆహార పదార్థాలు- పళ్ళు, కూరగాయలు, గుడ్లు, పాలు మరియు మాంసం

అనేక పోషక ఆహార పదార్థాలు


ప్రతి రోజూ మనం తినే ఆహార పదార్థాలు మనకు శక్తిని ఇస్తాయి. శరీర పెరుగుదలకు ఉపయోగపడుతాయి. ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం తీసుకునే ఆహారం పదార్థాలులో రకరకాల కూరగాయల, చిరుధాన్యాలు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు వంటివి తీసుకుకోవలను.  ఇంట్లో పల్లీలు నువ్వులుతో చేసిన లడ్డూలను తినాలి. మొలకెత్తిన గింజలు, పచ్చి కూరగాయలు కూడా వారింట్లో ఆహారంగా ఉపయోగిస్తారు. ఉడకబెట్టిన లేదా వేయించిన పల్లీలు, పెసలు, శనగలు, కందులు తినాలి. జొన్నపెలాలు, జొన్న రొట్టెలు, అంబలిని కూడా తమ ఆహారంలో ఉపయోగిస్తుంటారు. మనం తీసుకునే ఆహారం పదార్థాలు పైన మన ఆరోగ్యం ఆధారపడి వుంటుంది. ప్రతి రోజూ మనం అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనం పెరగడానికి శక్తిని ఇవ్వడానికి మనం ఆరోగ్యంగా వుండడానికి మనలో రోగాలను తట్టుకునే శక్తి కలిగి వుండడానికి అవసరమైన ఆహార పదార్థాలు తినాలి. మనం తినే ఆహారం పదార్థాల్లో చాలా పోషక పదార్థాలు వుంటాయని నికు తెలుసా..

Different types of healthy food. Fruits and vegetables
అనేక రకాల ఆహార పదార్ధాలు 

శక్తిని ఇచ్చే ఆహార పదార్ధాలు



శక్తినిచ్చే ఆహారం పదార్థాలు చిరు ధాన్యాలు
వరి, గోధుమలు, జొన్నలు, మొక్క జొన్న, రాగులు, సజ్జలు, సామాలు, కొర్రలు మొదలైనవి. చిరు ధాన్యాలు వీటిని తినడం ద్వారా మన శరీరంకి కావలసిన శక్తి ఎక్కువగా లభిస్తుంది. ఆడటానికి, పని చేయడానికు శరీరంలో వివిధ భాగాలు పని చేయడానికి శరీరంలో వివిధ భాగాలు పని చేయడానికి శక్తి అవసరం. శరీరాన్ని శక్తిని ఇచ్చే పదార్థాలును పిండి పదార్థాలు అంటారు. 

చిరు ధాన్యాలులో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో వుంటాయి. తక్కువ మోతాదులో ప్రోటీనులు, విటమిన్ లు, ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు కూడా వుంటాయి. ఆలుగడ్డ, చక్కర, బెల్లం, చిలకడ దుంప రకరకాల పండ్ల లో కూడా అనేక రకాల పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె, మొదలగు వాటిలో ఎక్కువ కొవ్వు వుంటాయి. 

Pulses like rice, wheat, corn, beans and more
చిరు ధాన్యాలు 
కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి చాలా శక్తిని కలిగి ఉంటాయి. కొవ్వు శరీరంలో నిలువ వుంటాయి. అదనపు శక్తి అవసరమైన సమయంలో కొవ్వు రూపంకి నిలువ వున్న శక్తినీ ఉపయోగపడుతుంది.


పెరుగుదల కు ఉపయోగపడి ఆహార పదార్థాలు
మినుములు, కందులు, సెనగలు, పెసలు, బఠాణీలు, చిక్కుడు గింజలు, మొదలగునవి పప్పుధాన్యాలు వీటితో పాటు గుడ్లు, మాంసం తినడం ద్వారా ద్వారా శారీరక పెరుగుదల జరుగుతుంది మనం బాగా పెరుగుతాం.
మన శరీరంలో ఎప్పటికప్పుడు కొన్ని కణాలు చనిపోతూ వాటి స్థానంలో కొత్తవి పుడుతూ ఉంటాయి. దెబ్బలు తగిలినప్పుడు గాయాలు ఏర్పడినప్పుడు వాటిని మాన్పడానికి కొత్త కణాలు పుడతాయి కొత్త కణాలు పుట్టడంలో గాయాలను పండ్లను మాన్పడంలో ప్రొటీన్లు అనే పోషకాలు అవసరం. 

ఈ ప్రొటీన్లు పప్పు ధాన్యాల్లో ఉంటాయి పప్పు ధాన్యాలు ప్రోటీన్లే కాకుండా తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు విటమిన్లు ఖనిజ లవణాలు కూడా ఉంటాయి చేపలు గుడ్లు మాంసం పాలలో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి పాలు తాగడం వలన పాలలో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు అవి పటిష్ఠంగా ఉండడానికి సహాయపడతాయి కావున మనం తినే ఆహారంలో ప్రతిరోజు పప్పు ధాన్యాలు పాలు గుడ్లు ఉండేలా చూసుకోవాలి.

ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాలు పండ్లు కూరగాయలు

మనం తిన్న పిండిపదార్థాలను మాంసకృత్తులను శరీరం వినియోగించుకోవడంలో విటమిన్లు ఉపయోగపడతాయి. అయోడిన్ పాస్పరస్ కాల్షియం ఇనుము వంటి ఖనిజ లవణాలు, ప్రోటీన్ ల తో కలిసి అన్ని శరీర భాగాలలో భాగమై ఉంటాయి. 
Fruits and Vegetables. Like carrot, tomato, apple
కూరగాయలు పళ్ళు 

రక్తంలో ఇనుము ఎముకల్లో దంతాల్లో కాల్షియం పాస్పరస్ లు ఉంటాయి. మొలకెత్తిన గింజలు పులియబెట్టి తయారుచేసిన ఆహార పదార్థాల్లో కూడా విటమిన్లు ఉంటాయి. పండ్లు కూరగాయలు మనకు అవసరమైన విటమిన్లు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. 

మన శరీరానికి కార్బోహైడ్రేట్లు ప్రొటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. ఇది అత్యవసరం ఎందుకంటే మన ఆహారంలో తక్కువ అయితే మనం అనారోగ్యం పాలులవుతాం, రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఇది ఆరోగ్య సంరక్షకాలు.

జంక్ ఫుడ్ తినడం, శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరం, ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మీకు తెలుసాశీతల పానీయాలకు బదులుగా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్లరసాలు, పాలు తీసుకోవడం చాల మంచిది.  

జంక్ ఫుడ్స్ ను వండడానికి ఉప్పు కారం అధికంగా కలుపుతారు కావున అవి అందంగా కనిపిస్తాయి. అలా చేసేటప్పుడు సహజసిద్ధమైన పోషకాలు నష్టపోతాయి అందమైన రంగురంగుల ప్యాకింగ్ చేస్తారు. 

రెడీమేడ్గా రుచికరంగా ఉండడం అందమైన ప్యాకెట్లలో సరఫరా చేయటం వీటిని తినడానికి ఎంతో మంది ఇష్టపడుతున్నారు అయితే ఇలాంటి ఫుడ్ తినడం వలన శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు వీటిలో ఎక్కువ ఉప్పు నూనె ఉంటాయి. 

ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి సాధారణంగా కెలోరీలు మాత్రమే ఉంటాయి. అందువల్ల వీటికి దూరంగా ఉండటమే ఆరోగ్యానికి మేలు ఇలాంటి పదార్థాలు తినడం ఊబకాయం, స్థూలకాయం వస్తున్నది ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారుతున్నది.  

అనేక రకాల పోషక పదార్థాలు


శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వడంలో పెరుగుదల అభివృద్ధి లో ముఖ్య పాత్ర పోషించే పదార్థాలను పోషక పదార్ధాలు అంటారు.

జీవ రసాయనాలు


ఇవి ముఖ్యంగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, కొవ్వులు, ఖనిజ మూలకాలు. వీటిని జీవ రసాయనాలు అంటారు. పై అన్ని రకాల పదార్థాలు కలిగిన ఆహారాన్ని సంపూర్ణాహారం అంటారు. ఉదాహరణకు పాలు

స్థూల పోషకాలు 


కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వు లు అధిక మొత్తంలో ఆహారంగా అవసరం. కావున వాటిని స్థూల పోషకాలు అంటారు. ఒక రోజుకు తీసుకునే ఆహారంలో సి పి ఎఫ్ నిష్పత్తి  62:15:25 గా ఉండాలి.

సూక్ష్మ పోషకాలు 


విటమిన్స్, ఖనిజ మూలకాలు తక్కువ మొత్తంలో అవసరం కావున వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు.

కార్బోహైడ్రేట్స్

ఒకరోజు కావలసిన పరిమాణం 500 గ్రాములు/కెలోరీలు. ఒక గ్రామ్ కార్బొహైడ్రేట్లు లభించే శక్తి 4 కిలో కేలరీలు. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి, కాబట్టి వీటిని శక్తి జనకాలు లేదా శక్తి ఉత్పాదకాలు అంటారు. 

సాధారణంగా వీటిని చక్కెర అంటారు. మనం తీసుకునే శరీరంలో అధిక భాగం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పిండిపదార్థం గుర్తించడానికి అయోడిన్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో పిండిపదార్థాలు నీలం రంగులోకి మారుతుంది. 

కార్బోహైడ్రేట్లు రసాయనికంగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలు ఇవి 1:2:1 నిష్పత్తిలో ఉంటాయి,  క్రీడాకారులు తక్షణ శక్తి కోసం వీటిని తీసుకుంటారు.

ముఖ్యమైన పిండి పదార్థాలు

వీటిలో ముఖ్య చక్రం ఉంటుంది వీటిని కార్బోహైడ్రేట్ల మౌలిక ప్రమాణాలుగా వ్యవహరిస్తారు. ఇవి సులభంగా నీటిలో కరిగే శక్తిని అందించును. అవి
గ్లూకోజ్ 

గ్లూకోజ్ను గ్రేప్స్ షుగర్ బ్లడ్ షుగర్ అంటారు. ఇది క్షయ కరమైన చక్కెర ఇది క్రీడాకారులకు తక్షణ శక్తిని రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ దీనిపై లేనప్పుడు చక్కెర వ్యాధి వస్తుంది.
ఫ్రక్టోజ్ 

ఆరు కార్బన్ కలిగి తరగతికి చెందిన ఇది పండ్లలో ఉండడంవల్ల ఫ్రూట్ షుగర్ అని దీనిలో ఉండటం వల్ల హనీ షుగర్ అని అంటారు. ఇది అత్యంత తీయనైన చక్కెర.  

డైశాకరైట్లు
  • సుక్రోజ్ (గ్లూకోజ్+ప్ర క్టొజ్) 
  • లాక్టోజ్ (గ్లూకోజ్+ గలాక్టోజ్) 
  • మాల్తోజ్(గ్లూకోజ్ +గ్లూకోజ్) 
వీటిలో రెండు చక్కెర అణువులు కలవు. కావున నీటిలో కరగడానికి కొంచెం సమయం పడుతుంది.

  • సుక్రోజ్- చెరకు నుండి లభించడం వల్ల క్రేన్ సుగర్ అని నిత్యజీవితంలో వాడటంతో టేబుల్ షుగర్ అంటారు. 
  • లాక్టోజ్- ఇది పాలకు తెలుపురంగు ఇచ్చాను కాబట్టి మిల్క్ షుగర్పాలలో ఇది ఏడు నుండి ఎనిమిది శాతం ఉంటుంది. 
  • మాల్ట్ జ్- మాల్ట్ షుగర్ అంటారు 


పాలి శాఖ రేట్లు 

వీటిలో అనేక గ్లూకోజ్ అణువులు ఒక దాని చేత బంధించబడి ఉంటాయి. ఇవి సులభంగా నీటిలో కరువు. ఉదాహరణ -స్టార్ట్, గ్లైకోజన్,సెల్యులోజ్
స్టార్ట్- ఇది మొక్కల్లో మాత్రమే ఉండి జంతువుల్లో లోపించిను. ఉదాహరణ- వరి ,గోధుమ, బంగాళదుంప.
సెల్యులోజ్- ఇది మొక్క లోని కనకవచంలో ప్రధాన పదార్థం ఇది మాంసాహారం జీర్ణం కాదు కారణం అని లోపం మానవ జీర్ణక్రియలో ఇది జీర్ణం కాదు కారణం మానవునిలో కూడా సెల్యులోజ్ అని ఉండకపోవడమే.
గ్లైకోజన్ - ఇది జంతువులలో మాత్రమే ఉండి మొక్కల్లో లభించును.

క్రొవ్వులు 

ఒక గ్రాము క్రిముల నుండి 9.45 కిలో కేలరీల శక్తి లభించును. కావున కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కన్నా ఇది చాలా ఎక్కువ. ఒకరోజు కావలసినవి ఈ శక్తి భవిష్యత్తు అవసరాల కోసం శరీరంలో ఉండును. 

వీటిని పేర్కొంటారు ఇవి నీటిలో కరగవు కానీ ఆధార్, ఆల్కహాల్, క్లోరోఫామ్ వంటి వాటిలో కరుగుతాయి. క్రొవ్వులు ప్రాథమిక నిర్మాణాలు ఫ్లాటీ ఆమ్లాలు, గ్లిజరాల్, ద్రాక్ష రసంలో సంతృప్త ప్లాటినం ఎసిటిక్ ఆసిడ్.

క్రొవ్వులు గల పదార్థాలు

  • జంతువులలో - పాలు, వెన్న, జున్ను, మాంసం, గుడ్లు చేపలు, మొదలగునవి. 
  • మొక్కలలో- ఆవనూనె, వనస్పతి, మొదలగునవి. 
  • కొలెస్టరాల్- శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరిగితే స్థూలకాయత్వం గుండె జబ్బులు కలుగుతాయి.
ప్రోటీన్స్

వీటిని దేహ నిర్మాణాలు అంటారు. ఒక గ్రాము ప్రోటీన్ నుండి లభించే శక్తి 5.6 కిలో కేలరీలు ఒకరోజులో కావలసిన ప్రోటీన్స్ 72 -100 గ్రాములు. ఇది శరీరంలోనికి వచ్చే బ్యాక్టీరియా, వైరస్లు వంటి ప్రతి దనికి పై దాడి చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 

పెరుగుదలకు అభివృద్ధికి శరీరాకృతికి తోడ్పడతాయి. అతి ఎక్కువ ప్రోటీన్ యొక్క సోయాబీన్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అందుకే దీనిని పేదవాని మాంసంగా పేర్కొంటారు అత్యధిక శాతం అనే టాబ్లెట్స్ గా చేస్తున్నారు.

ప్రోటీన్లు లభించే పదార్థాలు

  • జంతు సంబంధమైన పోటీల్లో గల పదార్థం- గుడ్డు ,పాలు, మాంసం, చేపలు, కాలేయం 
  • వృక్ష సంబంధమైన ప్రోటీన్లు గల పదార్థాలు - పప్పులు, సోయాబీన్, ఇతర లేగుమెనిసి మొక్కల ధాన్యాలు. 
  • శిలీంద్రాలు - ఈస్ట్, పుట్టగొడుగులు 
  • శైవలాలు - స్పిరులినా

ప్రోటీన్ ఉండే ప్రదేశం

  • హెమోగ్లోబిన్ - రక్తంలో ఆర్ బి సి 
  • మయోసీన్ - కండరాల్లో 
  • కెసిన్ - పాలలో
  • కెరోటిన్ - చర్మం, వెంట్రుకలు, గోళ్లులలో 
  • కొల్లాజెన్ - శరీర కణజాలం అంతర చర్మం 
  • సిరిసిన్ - పట్టులో లో

స్థూల మూలకాలు 

క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, పాస్పరస్, సల్ఫర్, క్లోరిన్, మొదలగునవి.

క్యాల్షియం 

ఇది శరీరంలో ఎముకలు దంతాలు అధికంగా ఉండే లోహం జంతువుల్లో పాల ఉత్పత్తికి రక్తం గడ్డ కట్టడానికి కండర సంకోచంకి నాడీ ప్రచోదనలకు అవసరం. 

శరీరంలో కాల్షియం స్థాయిని స్థిర పరిచేది పారా ధర్మొన్ దీని లోపం వల్ల మానవుల్లోని వికెట్స్ ఆస్టియో మలేషియా ఆస్టియో పోరోసిస్ మొక్కల్లో సుప్తావస్థలో ఉండటం జరుగును.
ఫాస్పరస్ 

కేంద్రంలో ఇది ముఖ్యమైనది కాలిష్యంతో కలిసి ఎముకలు దంతాలు ఏర్పాటులో తోడ్పడును.
దీని లోపం వల్ల రికెట్స్ ఆస్ట్రేలియా మలేషియా ఆస్టియో పోరోసిస్ వ్యాధులు కలుగును.
మెగ్నీషియం 

ఇది వివిధ ఎంజైమ్ మేలుకో ఉద్దేశ్యంగా పనిచేస్తుంది దీని లోపం వల్ల కండరాల బలహీనత నాడులు క్షోభ్యత వంటివి జరుగును. లభ్యమయ్యే పదార్థాలు సోయాబీన్స్ ధాన్యాలు

సోడియం
నాడీ ప్రచోదనంకి శరీర ద్రవాల అసమతుల్యత కూడా అవసరం దీని లోపం వల్ల పెరుగుదల తగ్గటం కండరాల సంకోచ రావటం మొదలయినవి జరుగును.
పొటాషియం 

మాంసంలో పొటాషియం అధికంగా శరీరంలో అయాన్లు నీటి నియంత్రించడం ఇది నాడీ కండర ప్రక్రియలో ప్రోటీన్స్ గ్లైకోజన్ తయారులో పాల్గొన్న దీని లోపం వల్ల నాడీ సంబంధ వ్యాధులు కలుగును.
క్లోరిన్ 
కండరాల నాడుల విధి నిర్వహణలో తోడ్పడుతుంది ఇదిశరీరం నుండి స్వాధీనం మూత్రం ద్వారా విసర్జింపబడతాయి. దీని లోపం వల్ల ఆకలి మద్యం సంబంధ వ్యాధులు కలుగును.

సూక్ష్మ మూలకాలు 

ఇనుము, అయోడిన్, ఫ్లోరిన్, జింకు, కాఫర్, కోబాల్ట్, మొదలగునవి.
ఇనుము

సూక్ష్మ పోషకాలులో కల్ల ఆవశ్యకమైనది. ఇది మానవుని రక్తంలో అధికంగా ఉండే లోహం దీని లోపం వల్ల ఎనీమియా కలుగును. ఇది ఎక్కువగా మాంసం, గుడ్లు, కాలేయం, ఆకుపచ్చని ఆకుకూరలు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, బెల్లం, ఎండిన పండ్లలో లభించును. 

హిమోగ్లోబిన్ ఏర్పాటుకు నాలుగు ఇనుము అణువులు మిశ్రమం హిమోగ్లోబిన్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిను.  ఆక్సిజన్ రవాణా చేస్తుంది ఎర్రరక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుంది.
అయోడిన్ 

ఇది చేపలు రొయ్యలు పీతలు ఉప్పు మొదలగు వాటిలో లభించును. రొయ్యలు అధికంగా లభించును. థైరాయిడ్ నుండి థైరాక్సిన్ అనే హార్మోను ఉత్పత్తికి అయోడిన్ అవసరం. దీని లోపం వల్ల గాయిటర్ వ్యాధి కలుగును ఇది పెరుగుదల నియంత్రణ శక్తి జీవక్రియ నిర్వహణలో పాల్గొంటుంది.

ఫ్లోరిన్ 

ఇది దంతాలు ఎముకలు ఉత్పత్తి అవసరం. నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువైతే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి కలవారిలో దంతాలు పసుపు రంగులోకి మారడం జరుగును. వ్యాధికి మందులేదు ఈ వ్యాధి కొంతవరకు ఉపశమనానికి చింత పండును ఆహారంగా తీసుకోవాలి.
జింకు 

గాయాలు మానడంలో తోడ్పడును ఇది ఆకుపచ్చని కూరగాయలు, ఈస్టు, మొలకెత్తే, విత్తనాలు లభించును.
కాపర్ 

రక్తపు ప్లాస్మాలో ఉంటుంది. కేరాటిన్ కేశాల పెరుగుదలకు సహకరిస్తుంది.
గుడ్డు, ఇది కూడా ఒక సంపూర్ణ ఆహారంగా పరిగణించాలి. ఆహారం కానీ దీనిలో కార్బోహైడ్రేట్స్ లోపించి ఉన్నాయి. 

కోడి గుడ్డు పొదిగే కాలం 21 రోజులు మాంసం కోసం పెంచే కోళ్లు బాయిలర్స్ గుడ్లు కోసం పెంచే కోళ్ల ప్లేయర్స్ కోల్డ్ చలికాలంలో ఎక్కువగా పెడతాయి. కోడిగుడ్డు పెంకులు కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. అనే కొవ్వు ఉంటుంది విటమిన్ సి, తప్ప మిగిలిన అన్ని గుడ్డులో  ధారాళంగా లభిస్తాయి.

మనం ఏం తినాలి మరియు ఏం తినకూడదు 

మన ఇళ్లలో ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయ ఆహారపు అలవాట్లు చక్కటి ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి. ఈ మధ్యకాలంలో రెడీమేడ్ ఆహార అంటే జంక్ ఫుడ్ లాంటి పదార్థాలను తినే అలవాట్లు పెరుగుతున్నాయి. వీటివలన సరైన పోషక పదార్థాలు ఉండే పరిస్థితి తగ్గుతున్నది. 

జొన్న పేలాలు వేయించిన లేదా ఉడికించిన ఉలవలు శనగలు కందులు అలసందలు కాల్చిన వేరుశెనగ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే రాగి లేదా జొన్న రొట్టెలు దంపుడు బియ్యం అన్నం జొన్న గట్క సున్నుండలు పల్లి లడ్డూలు నువ్వులు లడ్డూలు రాగిసంకటి కుడుములు మొదలగునవి మంచి పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు. 

ఇవి రుచికరమైనవి కూడా ఇవి తప్పనిసరిగా మన ఆహారంలో ఉండేట్లుగా చూడాలి తాజాగా చౌకగా లభించే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ఆహారంలో తీసుకోవటం చక్కటి శారీరక మానసిక ఎదుగుదలకు చాలా అవసరం.
ప్రతిరోజు మనకు ఆకలి వేస్తుంది అంటే ఆహారం అవసరమని మన శరీరం గుర్తుచేస్తోంది.  అన్నమాట మన శరీరానికి పిండిపదార్ధాలు మాంసకృత్తులు విటమిన్లు ఖనిజ లవణాలు వంటివి అవసరం. 

ఈ అన్ని పోషకాలు ఉండే రకరకాల ఆహార పదార్ధాలు మనకు అవసరమవుతాయి. ఇవన్నీ కలిగి ఉన్న ఆహారం పోషకాహారం అంతేగాని ఏదో ఒక పదార్థం అన్ని పోషకాలను ఇవ్వదు.  

అందుకోసం రకరకాల చిరుధాన్యాలు పప్పులు కూరగాయలు పండ్లు వంటివి ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి తిన్న ఆహారం అవసరమైనవి రక్తంలోకి చేరుతాయి.  

ఆహారం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు తద్వారా శరీరానికి శక్తి వస్తుంది శరీర పెరుగుదల జరుగుతుంది శరీరం అనారోగ్యం ఆరోగ్యంగా ఉంటుంది మనం తిన్న ఆహారం వల్ల మనం అందుకే అన్ని పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. 

ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు

మన శరీరంలో కొత్త కణాలు ఎప్పటికప్పుడు పుట్టడానికి సహాయపడే పోషకపదార్థాలను ప్రోటీన్లు మాంసకృతులు అని అంటారు. గుడ్లు మాంసం పాలలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. శరీర నిర్మాణలకు ప్రోటీన్లు అవసరం ఉంటాయి. 

జీడిపప్పు, బాదం పప్పు,  కిస్మిస్, వంటి వాటిని డ్రైఫ్రూట్స్ అంటాము.  సోయా చిక్కుళ్ళు అత్యధిక ప్రోటీన్లను ఇస్తాయి. ప్రోటీన్ అనే పదం లాటిన్ పదం నుండి వచ్చింది. అంటే ఉప్పు అని అర్థం. 

బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వాటిని తరచుగా తినడం మంచిది అరటి పండులో మన శరీరానికి కావలసిన పొటాషియం అనే పదార్థం ఉంటుంది. బఠానీ లలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. 

చికోరి జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ వ్యవస్థకు మేలుచేస్తుంది. టమోటోలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. చిలకడ దుంపలలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి. 

ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలో రోగాల బారిన పడకుండా కాపాడతాయి యాలకులు లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్లమిరియాలు, మొదలైన వాటిని సుగంధ ద్రవ్యాలు అంటారు. ఇవి వస్తాయి ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను  దినుసులు అని అంటారు.

మంచి ఆహారపు అలవాట్లు

తాజా ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం, ఆహారం తినేముందు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి, మల మూత్ర విసర్జన తరువాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. రోజుకి రెండు సార్లు ఉదయం రాత్రి దంతాలను శుభ్రం చేసుకోవడం మరియు చేతివేళ్ళతో చిగుళ్లను రుద్దుకోవడం ఆయా కాలాల్లో లభించే కాయగూరలు పండ్లు ఆకుకూరలు తినడం, బయట అమ్మేవి కాకుండా ఇంట్లో వండి తినడం, ఆహారం తీసుకునే ముందు తీసుకున్న తరువాత నోటిని నీళ్లతో పుక్కిలించడం చాలా మంచిది.  

ప్లాస్టిక్ ప్లేట్లను ప్లాస్టిక్ గ్లాసులను ఆహార పదార్థాలు తీసుకొనుటకు వాడకూడదు. ఎందుకనగా తక్కువ పరిమాణంలో కొంత ప్లాస్టిక్ మన శరీరంలో వెళ్ళుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. 

ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది భూమిని సారవంతం చేసే సూక్ష్మ జీవులకు ఇవి అడ్డుపడతాయి. కాలుష్యాన్ని కలిగిస్తాయి ప్లాస్టిక్ ప్లేట్లను గ్లాసులను కాల్చినప్పుడు వెలువడే రసాయనాలు వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తాయి. 

మన శరీర నిర్మాణానికి పెరుగుదలకు అవసరమైన పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు, ఇలా అన్నీ మన పోషకాలు కలిగిన ఆహారాన్ని పోషకాహార లేదా పౌష్టికాహారం అంటారు.
కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు
మన శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు అని అంటారు.  ఉదాహరణకు గోధుమ, మొక్కజొన్న. పిండి పదార్థాలు మనకు శక్తిని ఇస్తాయి. కనుక వీటిని శక్తి జనకాలు అని అంటారు. పాలలో లేని పోషక పదార్థం పిండి పదార్థం.

ప్రధానమైన ఆహారం

మనం తినే ఆహారంలో ముఖ్యంగా శక్తిని సమకూర్చే దానికి ప్రధానమైనది ఆహారం అని అంటారు. మనదేశంలో బియ్య , చపాతి రొట్టె ప్రధానమైన ఆహార పదార్థాలు. మొత్తం భాగాలు ఆహారంగా ఉపయోగపడతాయి. పచ్చళ్ళు నిలువ చేసేందుకు ఉప్పు, కారం, నూనె, పసుపు పొడి, ఉపయోగిస్తారు. 

ఒక అరటిపండు 104 కేలరీల శక్తిని ఇస్తుంది. 100 గ్రాముల ద్రాక్ష 17 కేలరీల శక్తిని ఇస్తుంది. చేపలను ఉప్పు మరియు మంచు మిశ్రమంలో నిల్వ చేస్తార, జామ పండులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మలబద్దకం నివారణగా పనిచేస్తాయి.

మామిడి పండు గుండె కొట్టుకునే వేగాన్ని మరియు రక్త పోటును అదుపులో ఉంచగలదు. కమలా పండులో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ నిర్ధారించడానికి అయోడిన్ పరీక్ష నిర్వహిస్తారు.  

అయోడిన్ పిండిపదార్థం నీలిరంగుగా మారుస్తుంది. ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ ఎక్కువ శక్తినిస్తాయి. వీటిని సాధారణంగా కాగితపు పరీక్షలు నిర్ధారించవచ్చు. 

శరీర నిర్మాణానికి ప్రోటీన్లు అవసరం ఆహారంలో ప్రోటీన్లు కాపర్ సల్ఫేట్ సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమంతో నిర్ధారించవచ్చును ఈ మిశ్రమంలో ప్రోటీన్స్ ముదురునీలం రంగులో లేదా వంకాయ రంగులు సంతరించుకుంటాయి. శరీర పోషక పదార్థాలతో పాటు పీచు పదార్థం కూడా అవసరమవుతుంది. ఇది జీర్ణమైన ఆహారాన్నికి బరువు నిచ్చి మలబద్ధకాన్ని నివారిస్తుంది. తృణధాన్యాలు, ఫలాలు, ఆకుకూరలులో పీచు పదార్థం అధికంగా లభిస్తుంది. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రోడ్డు భద్రత విద్య

రోడ్డు భద్రత విద్య ( Road safety education)   రవాణా రంగం ( Transport sector) చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేకమైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న జనాభా పారిశ్రామీకరణ, నగరీకరణ, ప్రపంచీకరణ వల్ల వాహనాలు రద్దీ కూడా పెరిగింది. అందువల్ల రవాణా సులభం అయ్యింది. ఒక క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారు అందరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించడమే. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డు ఉపయోగించే ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్డు రవాణా సాధనాలు ( Means of road transport) ఆర్డినరీ బస్సులను పల్లె వెలుగు అని అంటారు. బస్సులో మెషిన్ ద్వారా టికెట్ ను ఇస్తున్నారు దీనిని టికెట్ ఇష్యూ యింగ్ మెషీన్ అంటారు. టి ఐ ఎన్ ఎస్ లో టికెట్ నుంచి పంచ్ చేసే ఇబ్బంది ఉండదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు నడిపే బస్సు సర్వీసులు తెలుగు వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, గరుడ, లగ్జరీ, ఇంద్ర. బస్సు టికెట్ ను ముందుగా రిజర్వు చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వనిత, నవ్య కార్డు గల వారికి ప్రయాణం ధరలో 10 శాతం రాయితీ ఇస్తారు. వికలాంగులకు కూడా రాయితీ ఉంటుంది. టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం అందుకు

ప్లాస్టిక్ వాడకం- పర్యావరణ కాలుష్యం ఏర్పడడం

మన పర్యావరణంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే కాలుష్యం   ప్లాస్టిక్ ఎక్కడ చూసినా అందరి నోట ఇదే మాట. ప్లాస్టిక్ దీని వల్ల మనకి వచ్చే సమస్యలు ఏంటి అనేది తేలుసుకోవలసిన అవసరం చాలా వుంది. ప్లాస్టిక్ మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. మనం అందరం ప్లాస్టిక్ ఉపయోగించి చాలా సుఖపడ్డాం కాని, ఆ సుఖం వెనుక, మన ప్రాణాలు తీసే మహమ్మారి వుంది. ప్రకృతినీ నాశనం చేసే, కాలుష్యం వుంది. ప్లాస్టిక్ బొట్టేళ్ళు మరియు కవర్లు  ప్లాస్టిక్ పుట్టుక ఎప్పుడు జరిగింది  ప్లాస్టిక్ ఆవిర్భావం 1839లో జరిగింది. పర్యావణానికిి ప్లాస్టిక్ పెను ప్రమాదం. ప్లాస్టిక్ పాలిమర్ మరియు మొనోమర్లు యూనిట్ లని కలిగి వుండే పెద్ద అణువులు. ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే పదార్థ అణువులో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలలో తయారయ్యే పదార్థం. ప్లాస్టిక్ తయారీలో వాడే మూల పదార్థం ముడి చమురు. ప్లాస్టిక్  ఉత్పత్తి ఎలా జరుగును  ప్లాస్టిక్ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ వాడకం లేని పర్యావరణం ప్రపంచ శ్రేష్టమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం రోజు 7 మ

రకరకాల చెట్లు మరియు వాటి ప్రయోజనాలు

రకరకాల చెట్లు మరియు వాటి ప్రయోజనాలు వేప చెట్టు అత్యుత్తమ ఔశధ గుణాలున్న చెట్ల లో ఒకటి.ఈ విషయం అనాది కాలం నుండి భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలు పెట్టారు.గరుత్మంతుడు అమృతభాండం తీసుకుని వెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకం లో వేప మీద పడగా అది శక్తివంతంగా మానవులకి మేలు చేసే వృక్షము గా మారింది అనేది పురాణ గాధ.ఇది చాలా ఔషధ గుణాలు కలది.వేప ఆకులను అయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. అంటు వ్యాధులను తొలగిస్తుంది.ఉగాది పచ్చడి లో వేస్తారు. మర్రి చెట్టు పురాతనంగా పూజలు అందుకంటున్న చెట్టు మర్రి.దీనిని భారతదేశం లో త్రిమూర్తుల వృక్షము గా కొలుస్తారు. సంతానాన్ని ,సంపదను మర్రి చెట్టు అందిస్తుందనేది హైందవ విశ్వాసం.మన పురాణాల్లో ప్రస్తావించిన కల్ప వృక్షం మర్రి చెట్టు.చిరకాలం జీవించే మర్రి చెట్టు మానవ జీవితానికి మేలు చేస్తుంది. ఈ చెట్టు వేర్లు బయటకి కనిపిస్తూ వుంటాయి.ఈ చెట్టు దృఢంగా పెద్ద పెద్ద ఉడల తో వుంటుంది.ఈ ఊడల సహాయం తో చెట్టు విస్తరిస్తుంది. ఇది పెద్ద పెద్ద కొమ్మలు ఆకులతో విస్తరించి వుండడం వల్ల చాలా మేర అవరించి చల్లని నిడని ఇస్తుంది.మర్రి అకుని పూజల్లో పెట్టి కొలుస్త